నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ (ఎం) గ్రామానికి చెందిన ధారావత్ రవి (40) గత ఐదు రోజుల నుంచి ట్రాక్టర్ నడుపుతూ వడదెబ్బకు గురై చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. వ్యవసాయ...
. . . అంత్యక్రియలకు హాజరైన మాజీ జెడ్పిటిసి, గ్రామ సర్పంచ్
కామారెడ్డి, బతుకమ్మ :
వడ దెబ్బ తగిలి వ్యక్తి చనిపోయిన ఘటన భూంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. మృతుని అన్న...