బతుకమ్మ, పిట్లం :పిట్లం మండల కేంద్రంలో సమగ్ర ఇంటింటి సర్వే ను సోమవారం దీగా నిర్వహించాలని సర్వే చేస్తున్న సభ్యులకు సూచించారు. ఏ ఒక్క తప్పిదము చేయకూడదని వారికి సూచించారు. వారు ఇచ్చిన సమాచారము పొందుపరచాలని ఆమె సూచించారు. ప్రతి కుటుంబం యొక్క వివరాలు పొందుపరచలని కోరారు. అలా వెంట పిట్లం తాసిల్దార్ వేణుగోపాల్ గౌడ్, ఆర్ఐ సీతల్, ఎంపీడీవో కమలాకర్ సిబ్బంది ఉన్నారు.
