25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థులు తలుచుకుంటే అద్భుతాలు చేయగలరు 

Must read

📰 Generate e-Paper Clip

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లో  20వేల సైకిళ్ల పంపిణీ ప్రారంభం

తన పుట్టినరోజు కానుకగా చేపట్టిన కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్, బతుకమ్మ : కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పుట్టినరోజును (ఈనెల 11న ) పురస్కరించుకొని 20వేల సైకిళ్ల పంపిణీని బుధవారం కరీంనగర్ లో  ప్రారంభించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఈ సైకిళ్లను అందించనున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తలచుకుంటే అద్భుతాలు చేయగలరని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్య కోసం రూ.1.28 లక్షల కోట్లు కేటాయించిందన్నారు.

Students can do wonders if they put their minds to it.

More articles

Latest article