24.1 C
Hyderabad
Monday, August 3, 2026

రోడ్డు ప్రమాదంలో శెట్ పల్లి సహకార సంఘం చైర్మన్ మృతి

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ :  శెట్ పల్లి సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రాజేశ్వర్ (55)  గురువారం ఉదయం జాతీయ రహదారి దొంకల్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజేశ్వర్ రెడ్డి స్వగ్రామం  మోర్తాడ్ మండలం దొంకల్. గుర్తు తెలియని వాహనమా, మరెదైన వాహనం ఢీకొందా అనే విషయంSetpalli Cooperative Society Chairman dies in road accident తెలియాల్సి  ఉంది . రాజేశ్వర్ రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

 

More articles

Latest article