రుద్రూర్, బతుకమ్మ : హిందూ దేవాలయాలపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈనెల 24న రూద్రూర్ మండల కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు, విద్య సంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు ప్రతి ఒక్కరూ బంద్కు సహకరించాలని కోరారు. శాంతియుతంగా ఇచ్చిన బంద్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని హిందూ సంఘాల నాయకులు కోరారు.