27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రూ. 20 లక్షల బంగారం మాయం

Must read

📰 Generate e-Paper Clip

పెద్దపల్లిలో చోరీ..

పెద్దపల్లి, బతుకమ్మ : పెద్దపల్లిలోని భూమ్ నగర్ లో ఓ అపార్టుమెంట్ చోరీ జరిగింది. రెండు ఇళ్లలో రూ.20 లక్షల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు. ఇంటి యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article