నిజామాబాద్, బతుకమ్మ : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారం తో సేవ్లైఫ్ ఫౌండేషన్, బుధవారం నిజామాబాద్ లో రోడ్డు నిర్మా ణ సమయం లో పని ప్రాంతాల భద్రత ను మెరుగు పరచడంపై ఒక వర్క్ షాప్ ను నిర్వహించింది. భారతదేశం లో సురక్షితమైన రహదారులను ప్రోత్సహించడానికి మెరిి డెస్-బంజ్ ఇండియా కార్పొ రేట్ సామాజిక బాధ్య త ప్రయత్నాలలో ఈ చొరవ భాగం. రహదారి నిర్మా ణ సమయం లో పని ప్రంతాల భప్రతను మెరుగు పరచడం ై ఈ వర్క ్షాప్రృష్టట సారించంది మరియు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కన్సి షనరీల నుండి ఇంజనీరతోల సహా దాదాపు 50 మంది పాల్గొన్నారు. పని చేయడానికి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో కొన్ని రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రాణాలను కారడటానికి నిర్మా ణ ప్రదేశాలలో చుట్టు పక్కల రోడ్డుభప్రతా పరి స్థితులను బలోపేతం చేయడం చాల ముఖ్యం. లేన్ మూసివేత, మళ్లింపు, నిర్మా ణ పనులు, రోడ్డు వినియోగదారులకు గణనీయమైన భప్రతా ప్రమాదాలను సృష్టంట చగలవు. ఎన్ హెచ్ ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస రావు మాట్లాడుతూ, “ఇటువంటి వర్క్ ఇంజనీరుల, కన్సి షనరీలకు ప్రత్యమ్నాయ శిక్షణ అందిస్తాయన్నారు.

