29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎస్ఎల్బీసీ టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఎస్ఎల్బీసీ టన్నెల్‌ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. టన్నెల్‌లోని జీరో పాయింట్‌ వరకు రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. డీ వాటరింగ్‌, కన్వేర్‌ బెల్ట్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో నీరు, బురద పెరుగుతోంది.

More articles

Latest article