వెబ్ న్యూస్, బతుకమ్మ : ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లోని జీరో పాయింట్ వరకు రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. డీ వాటరింగ్, కన్వేర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. టన్నెల్లో నీరు, బురద పెరుగుతోంది.
