28.8 C
Hyderabad
Monday, August 3, 2026

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని వినతి

Must read

📰 Generate e-Paper Clip

 

కమ్మర్ పల్లి, బతుకమ్మ :

 

కమ్మర్ పల్లి మండలం కోనాసముందర్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సెంటర్ ను ప్రారంభించాలని రైతులు సోమవారం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు జైడి శ్రీనివాస్, శంకర్, నాగరాజు, గంగారెడ్డి, నర్సయ్య, ప్రశాంత్, బాలయ్య, లింబయ్య, హన్మంత్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article