29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

తెయు అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు

Must read

📰 Generate e-Paper Clip

 

 డిచ్ పల్లి, బతుకమ్మ :

నూతన సంవత్సరం పురస్కరించుకొని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య యాదగిరి రావు , రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి లను ప్రైవేటు  డిగ్రీ, పీజీ కళాశాల మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ప్రైవేటు డిగ్రీ , పీజీ కళాశాల యాజమాన్యం వైస్ ఛాన్స్లర్ , రిజిస్టర్ కలిసి అధ్యక్షులు జైపాల్ రెడ్డి, మీమ్స్ శ్రీనివాసరాజు, మారయ్య గౌడ్, నిషిత రాజు, సూర్యప్రకాష్ రావు, శంకర్, సంజీవ్, శ్రీనివాస్ రెడ్డి, నవీన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Private college managements congratulated the officials

More articles

Latest article