నిజామాబాద్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయాన్ని రాష్ట్ర డీజీపీ డా.జితేందర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు.
Recover your password.
A password will be e-mailed to you.