26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పోలీసులను పరిగెత్తించిన బీహార్ ప్రజలు

Must read

📰 Generate e-Paper Clip

  • తనిఖీ కోసం వెళ్లిన పోలీసులపై కర్రలతో దాడి

 

బీహార్, బతుకమ్మ : బీహార్లోని బర్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం తయారు చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేసేందుకు వెళ్లిన పోలీసులపై ప్రజలు దాడి చేశారు. పదుల సంఖ్యలో ప్రజలు కర్రలతో కొట్టి, ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ఓ మహిళ ఎస్ఐ ‘మమ్మీ-మమ్మీ’ అని ఏడ్చినట్లు వీడియోలో ఉంది.  తమను వదిలేయాలని పోలీసు సిబ్బంది చేతులు జోడించి వేడుకున్నారు.

More articles

Latest article