23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Must read

📰 Generate e-Paper Clip

ఢిల్లీ, బతుకమ్మ:  పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సాధారణ సమావేశాలపై ప్రకటన వెలువడటం గమనార్హం.

More articles

Latest article