25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండి ఏపీలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఐదు గ్రామ పంచాయతీలు అయిన యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఏపీ సీఎంకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article