29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, సిరికొండ :  మైలారం గ్రామంలో కైరి గంగాధర్ గౌడ్ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి బాధిత కుటుంబాన్ని గురువారం పరామర్శించి సంతాపం తెలిపారు. ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని తెలిపారు.

More articles

Latest article