రూరల్ సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంఐఎం నాయకులు

0 14,631

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ రూరల్ సీఐ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తిరుపతయ్యను ఎంఐఎం నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం అధ్యక్షుడు సైద్ ఖాన్, అతిఫ్ అజీమ్, లాయక్, అహ్మద్ ,రసూల్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.