23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో బుధవారం వరి కొనుగోలు కేంద్రాన్ని తాసిల్దార్ వెంకట్రావు,మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్,ఐకెపి సిబ్బంది హాజరయ్యారు, అనంతరం వారు మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు వరి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలన్నారు. ఎల్లారెడ్డిపల్లి,వెంగల్పాడు,కేకే తండా, రంజిత్ నాయక్ తండ ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article