24 C
Hyderabad
Sunday, August 2, 2026

గోదావరిలో స్నానానికి వెళ్లి.. నలుగురు  మృతి

Must read

📰 Generate e-Paper Clip

బాసరలో  విషాదం

బాసర, బతుకమ్మ : నిర్మల్ జిల్లా బాసరలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురు  వ్యక్తులు మృతి చెందారు. గల్లంతయిన మరొకరి ఆచూకీ  కోసం గాలిస్తున్నారు, మృతులను ఒకే కుటుంబానికి చెందిన హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article