బాసరలో విషాదం
బాసర, బతుకమ్మ : నిర్మల్ జిల్లా బాసరలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. గల్లంతయిన మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు, మృతులను ఒకే కుటుంబానికి చెందిన హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
