కరీంనగర్, బతుకమ్మ : : కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల్లో భాగంగా ఐదో రౌండ్ పూర్తయింది. ఐదో రౌండ్ ముగిసే సమయానికి అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. అంజిరెడ్డి – 7850 (5 రౌండ్లు కలిపి (38967), నరేందర్ రెడ్డి- 6288 (5 రౌండ్లు కలిపి 31644), .ప్రసన్న హరికృష్ణ – 5411 (5 రౌండ్లు కలిపి 26562), రవీందర్ సింగ్ – 164 (5 రౌండ్లు కలిపి 624), మహమ్మద్ ముస్తాక్ అలీ – 223 (5 రౌండ్లు కలిపి 999), యాదగిరి శేఖర్ రావు – 312 (5 రౌండ్లు కలిపి 1489), మొత్తం లెక్కించాల్సిన ఓట్లు – 224000. లెక్కింపు పూర్తయిన ఓట్లు సుమారు – 1,05,000. 6 వ రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది.
కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల్లో ఐదవ రౌండ్ పూర్తి
