మోర్తాడ్,బతుకమ్మ: ప్రతి ఒక్కరి తమవంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణాన్ని పరిరక్షించాలని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కాంపౌండ్ లో సోమవారం మొక్కలు నాటడం జరిగింది. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
