బతుకమ్మ, కోటగిరి : లైన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో గల ,మిర్జాపూర్ కాలనీ, బీసీ కాలనీ, మాలివాడ, కోటి గల్లి, ఎస్సీ కాలనీ, యుపిఎస్, ప్రైమరీ పాఠశాలలో గల సుమారు 300 మంది విద్యార్థులకు ఎనర్జీ డ్రింక్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి సాయి శ్రీనివాస్, కోశాధికారి హనుమంతరావు, సభ్యులు అశ్విన్, అనిల్ సార్, ఉదయ్,బీర్కూర్ శ్యామ్, ఆనంద్,కాపుగాండ్ల శ్రీను, ఆనంద్, పాకల లక్ష్మణ్, చిత్తరి రాజు,కొండారాజు, తదితరులు పాల్గొన్నారు.