30.9 C
Hyderabad
Monday, August 3, 2026

అన్నదానం కొరకు 50 కేజీల బియ్యం బస్తాలు పంపిణీ..

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలో సోమవారం జరుగుతున్న గంగమ్మ పండుగకు అన్నదాన కార్యక్రమం కొరకు రుద్రూర్ బోయి సంగం వారికీ కోనేరు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నారై కోనేరు శశాంక్ 50 కేజీ ల బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్టు బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు.

More articles

Latest article