23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

సర్వేకు సహకరించాలి

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ: సమగ్ర కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో కోరారు. ఈనెల 9 నుంచి ప్రారంభమైన సర్వే ఇప్పటి వరకు 30శాతం పూర్తయ్యిందని తెలిపారు. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ ల్లో ఏ రోజు ఎక్కడ సర్వే నిర్వహిస్తున్న సమాచారాన్ని స్థానికులకు తెలుపాలన్నారు. సర్వేలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని, బోధన్ డివిజన్ లో సర్వే తీరును ప్రతిరోజూ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారన్నారు.

More articles

Latest article