30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రాజారెడ్డి కుటుంబానికి పరామర్శ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఆర్మూర్ : అంకాపూర్ లాలన వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు గడ్డం రాజారెడ్డి ఇటీవలే మరణించడం జరిగింది.వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ,ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హంధన్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి , నిజామాబాద్ మాజి గ్రంథాలయ చైర్మన్ మార చంద్ర మోహన్,మాజి నిజాం సాగర్ కెనాల్ చైర్మన్ యల్లా సాయి రెడ్డి,ఆర్మూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్,మరియు ఆర్మూర్ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఇస్సాపల్లి జీవన్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నా భాయ్ ,కౌన్సిలర్ లు ,మాజి ఎంపిటిసి గంగా రెడ్డి పాల్గొన్నారు.

More articles

Latest article