24.6 C
Hyderabad

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సైట్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు ఏరియల్ సర్వే కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు.

More articles

Latest article