23.8 C
Hyderabad
Wednesday, August 5, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

రైతులకు అందుబాటులో ఉంటూ సూచనలు అందించాలి

  . . . ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ, అవసరమైన...

ఢిల్లీలో కేంద్రానికి పట్టిన గతే తెలంగాణలో కాంగ్రెస్‌కు పడుతుంది

  . . . యువతను మోసం చేసిన కాంగ్రెస్‌ను తెలంగాణలోనూ తరిమికొడతారు   . . . కాంగ్రెస్‌ను తన్ని తరిమితేనే రైతు ప్రభుత్వం తిరిగి వస్తుంది   . . . రైతు సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్...

నాసిరకంగా రహదారి పనులు…

  . . . ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్   రుద్రూర్, బతుకమ్మ :   రహదారుల నిర్మాణంలో నాణ్యతా లోపాలు తీవ్ర సమస్యగా మారుతున్నాయి. సరైన పర్యవేక్షణ కొరవడటం, తక్కువ నాణ్యత గల మెటీరియల్ వాడటం, కాంట్రాక్టర్ల...

దివంగత సుదర్శన్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన పీసీసీ చీఫ్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   దివంగత సీనియర్ రాజకీయ నేత, ప్రజా సంఘాల జెఎసి అధ్యక్షుడు, న్యాయవాది దేశపతి సుదర్శన్ రావు కుటుంబ సభ్యులను మంగళవారం ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్...

రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధుల సమీకరణకు కార్యాచరణ రూపొందించాలి

  . . . కేంద్ర ప్రభుత్వ నిధుల సమీకరణపై సిఎస్ సంజయ్ జాజు సమీక్ష   హైదరాబాద్, బతుకమ్మ :   కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కేంద్ర నిధుల సమీకరణకు తగు కార్యాచరణ రూపొందించాలని...

బాన్సువాడలో ప్రభుత్వ గ్రంథాలయం ఎప్పుడొస్తుంది..?

  . . . గ్రంథాలయం లేక చదువుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుద్యోగులు   . . . ప్రభుత్వ గ్రంథాలయం కోసం నిరుద్యోగ యువత ఎదురుచూపులు   . . . గ్రంథాలయం లేక చదువుకు తీవ్ర ఆటంకం   ....

బీడీ వర్కర్స్ కాలనీ లో చోరీ

  బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో మంగళవారం ఆర్టీసీ కండక్టర్ నివాసంలో గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి 12 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.10...

ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి

  . . . కలెక్టర్ ఇలా త్రిపాఠి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు....

ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది

  . . . టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని...

బీఆర్ ఎస్ వి పసలేని ఆరోపణలు

  . . . ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్దం   . . . టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్, బతుకమ్మ :   ఉద్యోగాల భర్తీపై బీఆర్ఎస్ నేతల చేస్తున్న ప్రచారాలు పసలేనివని తెలంగాణ ప్రదేశ్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip