27.8 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

నియామక పత్రం అందుకున్న నుడా చైర్మన్

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(నుడా) చైర్మన్ గా నియమితులైన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు శుక్రవారం హైదరాబాద్ లో నియామకపత్రాన్ని అందుకున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్...

లింగనిర్ధారణ చేస్తున్న ముఠా అరెస్ట్

కామారెడ్డి, బతుకమ్మ: ఇంట్లోనే స్కానింగ్ సెంటర్ సెట్ చేసి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాజంపేట మండల కేంద్రానికి చెందిన బల్ల రవీందర్ తోపాటు ముఠాలోని నలుగురిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ...

దళారులకు సోయా విక్రయించొద్దు

బిచ్కుంద, బతుకమ్మ: దళారులకు సోయా విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. బిచ్కుందలోని మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు...

స్థలాన్ని చర్చికి ఇవ్వొద్దన్నందుకు కుల బహిష్కరణ

కామారెడ్డి, బతుకమ్మ: కుల సంఘానికి చెందిన స్థలాన్ని చర్చికి ఇవ్వొద్దన్నందుకు ఓ కుటంబాన్ని కులం నుంచి బహిష్కరించిన ఘటన ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు...

షబ్బీర్ అలీని కలిసిన కేశవేణు

నిజామాబాద్, బతుకమ్మ:  రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ ను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు హైదరాబాద్ లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనను నుడా చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో...

కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్

. బాల్కొండ ఎమ్మెల్యే  వేముల  ప్రశాంత్  రెడ్డి . కార్యకర్త కుటుంబానికి రూ.2లక్షల ప్రమాదబీమా అందజేత వేల్పూర్, బతుకమ్మ: కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి  అన్నారు....

నిజామాబాద్ జిల్లాలో నామినేటేడ్ పోస్టుల భర్తీ పూర్తి

ఆశవహులకు రెండేళ్ల నిరీక్షణ తప్పదా జిల్లా, నగర కాంగ్రెస్ పోస్టులు త్వరలో భర్తీ దసరాకు ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి అశలు లేనట్టే నిజామాబాద్, బతుకమ్మ: దశాబ్దం తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్...

ట్రెసా ఎన్నికలు వాళ్ళోచ్చాకనేనట….!

నిలిస్తే గెలవలేమనే పదవులను కాపాడుకునేందుకే వారు రాకపోతే ఇక అంతే.. నిజామాబాద్, బతుకమ్మ: రెవిన్యూ విభాగంలో ఏకపక్షంగా ఉన్న ట్రెసా యూనియన్ లో ఎన్నికలకు అగాధం ఏర్పడుతోంది. ఏడేళ్ల కాలం దాటినందున నూతన...

ఫేక్ యూపిఐ మేసేజ్ తో రూ.50 వేలకు టోకరా

ఆన్ లైన్ పే చేయకుండా ఫేక్ మేసేజ్ తో మోసం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: యూపిఐ చేసినట్లు పేక్ మెసేజ్ చూపించి రూ.50 వేలు తీసుకుని మోసగాడు జారుకున్నసంఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. నగర...

మహిళలపై దాడి చేసిన తండ్రీ కొడుకులకు ఆరు నెలల జైలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని కళ్ళెడ గ్రామానికి చెందిన రొడ్డ గంగరామ్, రొడ్డ ప్రశాంత్ గ్రామ శివారులోని వారి చేను పక్కన ఉన్న ఎడ్ల గంగు చేనులోని చెట్టును...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip