25.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

సాదాసీదాగా ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ

జుక్కల్, బతుకమ్మ  :  జుక్కల్ మండలంలోని ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ సాదాసీదాగా జరిగింది. ఎమ్మార్వో హిమబిందువు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ వెటర్నరీ అధికారి పండరి నాథ్,...

బాధిత కుటుంబాలకు బిగాల పరామర్శ

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నగరానికి చెందిన పలు బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సోమవారం పరామర్శించారు. 17వ డివిజన్ కార్పొరేటర్ సవిత భర్త, మాజీ కార్పొరేటర్ బొబ్బిలి మురళి...

పేదలకు ‘డబుల్’ ఇళ్లు ఇవ్వాలి

నిజామాబాద్, బతుకమ్మ: నగరంలో నిర్మాణం పూర్తయి రెడీగా ఉన్న 1600 డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని సీపీఎం నగర కార్యదర్శి సుజాత కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కోరారు....

ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలవి అసత్య ఆరోపణలు

బాన్సువాడ , బతుకమ్మ  : గతేడాదితోపోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వం ఎక్కువగానే ధాన్యం సేకరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని తన ఇంట్లో...

బతుకు ‘చిత్రం’

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పని చేయనిదే పూట గడవని స్థితిలో ఉన్న ఆ తల్లి చంటి బిడ్డను పక్కనే పడుకోబెట్టి చాయ్ స్టాల్ నడుపుతున్న ఈ దృశ్యం నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో...

తాళం వేసిన ఇంట్లో చోరీ

ఆర్మూర్, బతుకమ్మ : పట్టణంలోని  పెర్కిట్ కు చెందిన తాజుద్దీన్ అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్టీవో గా విధులు నిర్వర్తిస్తున్న తాజుద్దీన్ ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చేలోపే దుండగులు...

డిసెంబర్ 1న మాలల సింహగర్జన

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించడంతోపాటు బాబా సాహెబ్ అంబేద్కర్ వారసులుగా మాలల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు డిసెంబర్ 1న హైదరాబాద్ లో మాలల సింహగర్జన నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు....

సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభం

జుక్కల్, బతుకమ్మ: పెద్ద కొడప్ గాల్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్వింటాల్...

గాలిపటం కోసం వెళ్లి విద్యుత్ షాక్ బాలుడు మృతి

. ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో ఘటన ఎడపల్లి, బతుకమ్మ: చెట్టుకు వేలాడుతున్న గాలిపటాన్ని తీసేందుకు వెళ్లి విద్యుత్ షాక్ తో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో...

ఏటీఎంలో చోరీకి యత్నం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని సీతారాంనగర్ కాలనీలో ఉన్న ఏటీఎంలో మహేందర్ అనే యువకుడు చోరీకి యత్నించాడు. ఆదివారం రాత్రి 11.30గంటల ప్రాంతంలో ఏటీఎంలోకి వెళ్లిన మహేందర్ చోరీకి యత్నిస్తుండగా గమనించిన...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip