జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలంలోని ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ సాదాసీదాగా జరిగింది. ఎమ్మార్వో హిమబిందువు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ వెటర్నరీ అధికారి పండరి నాథ్, జుక్కల్ ఎంపీ ఓ యం. రాము, రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రామారావు అధికారులు మాత్రమే హాజరయ్యారు. మిగతా అధికారులు గైర్హాజరు అయ్యారు.
