28.5 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

దుప్పట్లు, పండ్లు పంపిణీ

బతుకమ్మ, జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో వికలాంగుల పాఠశాలలో వికలాంగుల ప్రపంచ సందర్భంగా శ్రీ సాయి స్పీచ్ లో గ్రూప్ గురువు సల్వాజి నరసింహ రావు ఆధ్వర్యంలో వికలాంగులకు...

డబుల్ బెడ్ రూం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

జుక్కల్, బతుకమ్మ:  జుక్కల్ మండలానికి చెందిన పలువురికి డబుల్ బెడ్ రూం ఇళ్ల, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాటాలడుతూ.....

నాణ్యమైన భోజనం అందించాలి

నిజామాబాద్, బతుకమ్మ: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పరిశుభ్ర వాతావరణంలో భోజనం తయారు చేయాలని కలెక్టర్  రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఆర్మూర్ మండలం పిప్రి సమీపంలోని ఆర్మూర్, వేల్పూర్ ప్రభుత్వ సాంఘిక...

మందుతాగి న్యూసెన్స్ చేసిన వ్యక్తికి జైలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన వ్యక్తికి న్యాయస్థానం ఏడు రోజుల జైలుశిక్ష విధించింది. నాల్గో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బోర్గాం గ్రామానికి చెందిన...

7న ఆటోల బంద్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: ఆటో, లైట్ మోటార్ వెహికిల్ డ్రైవర్లకు రూ.15వేల భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 7వ తేదీన రాష్ర్టవ్యాప్తంగా ఆటోల బంద్...

హోటల్ యజమానికి ఒక రోజు జైలుశిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 10.30గంటల తరువాత హోటల్ తెరిచి ఉంచిన వ్యక్తికి న్యాయస్థానం ఒక రోజు జైలు శిక్షవిధించింది. ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో...

నీటి కోసం రోడ్డెక్కిన అక్బర్ నగర్ గ్రామస్తులు

రుద్రూర్, బతుకమ్మ : నీటి ఎద్దడి తీర్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామస్తులు బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. ప్రధాన రోడ్డుపై ముళ్ళ కంపలు, ద్విచక్ర వాహనాలు...

పడగల్ లో ప్రజాపాలన విజయోత్సవాలు

వేల్పూర్, బతుకమ్మ: మండలోని పడగల్ లో ప్రజా పాలనలో విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ కార్యాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ చార్జి సునల్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు....

భీమ్ గల్ మండలంలో కంపించిన భూమి?

.  మెండోరా స్వల్ప భూప్రకంపనాలు సంభవించాయన్న గ్రామస్తులు . ధ్రువీకరించని నిజామాబాద్ జిల్లా అధికారులు భీమ్ గల్, బతుకమ్మ : ములుగు జిల్లా ఏటూరు నాగారం కేంద్రంగా ఏర్పడిన భూకంపం ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలపై...

  ఎమ్మెల్యే  ఆదేశించిన ఆగని కబ్జా

 ప్రభుత్వం మారగానే శిఖం భూమికి పట్టా ఇరిగేషన్ స్థలానికి ఎన్ఓసి ఇచ్చిందెవరు? ప్రభుత్వ స్థలం అని రికార్డులు ఉంటే నాలా కన్వర్షనా?  యంత్రాంగాలు అన్ని కబ్జా రాయుళ్లకు వత్తాసు జిల్లా కేంద్రంలో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip