24 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

న్యూట్రిన్ కిట్స్ పంపిణీ

నిజామాబాద్ సిటి, బతుకమ్మ: తలసేమియావ్యాధితో బాధపడుతున్న పిల్లలకు మంగళవాం నగరంలోని  రెడ్ క్రాస్ లో  గల తలసేమియా వార్డులో న్యూట్రిన్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ...

శెట్ పల్లి వాసికి భారత్ సేవా పురస్కార్ అవార్డు ప్రదానం

బతుకమ్మ,నిజామాబాద్:అనాధలకు అండగా పేదవారికి తోడుగా అనే నినాదంతో కరుణ ట్రస్ట్ ఏర్పాటు చేసి అత్యుత్తమ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను కరుణ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థకు భారత్ సేవ పురస్కార్ అవార్డు...

అయ్యప్ప ఫంక్షన్ హాల్ కు రూ.5లక్షల విరాళం

కామారెడ్డి, బతుకమ్మ : అయ్యప్ప ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి మాచారెడ్డి మాజీ ఎంపిపి లోయపల్లి నర్సింగ్ రావు రూ.5లక్షలు విరాళంగా ఇచ్చినట్లు కామారెడ్డి అయ్యప్ప సేవా సంఘం సభ్యులు తెలిపారు. అడిగిన...

ఘనంగా ఎల్లమ్మ బోనాలు

బతుకమ్మ:బిచ్కుంద  : బిచ్కుంద మండలంలోని చిన్న దడిగి గ్రామంలో మంగళవారం ఘనంగా ఎల్లమ్మ బోనాలను నిర్వహించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతి...

ఆరు హామీలు ఎగ్గొట్టడమే కాంగ్రెస్ సిద్ధాంతం

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బతుకమ్మ:బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక ట్యాంక్బండ్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి భరాస పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి...

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి విగ్రహంగా మార్చడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. ఈ...

రక్తదానం అభినందనీయం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఆపద సమయంలో రక్తదానం చేయడం అభినందనీయమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ లో జిల్లా ట్రెజరీ శాఖ అధికారులు, సిబ్బంది మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ...

11న ఆర్మూర్ లో బేస్ బాల్  జట్టు ఎంపిక

ఆర్మూర్, బతుకమ్మ : ఈనెల 11న  ఆర్మూర్ జెడ్పీహెచ్ఎస్ బాలుర  పాఠశాల  క్రీడా మైదానంలో బేస్ బాల్ జిల్లా సీనియర్ బాలుర జట్టు ను ఎంపిక చేయనున్నట్లు జిల్లా బేస్ బాల్ అసోసియేషన్...

తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం

ఎల్లారెడ్డి, బతుకమ్మ: తెలంగాణ కవులు, కళాకారులు, మేధావులతో ఏర్పాటైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం ఒంటెద్దు పోకడలకు నిదర్శమని బీఆర్ఎస్ ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఆదిమూల సతీశ్ కుమార్ అన్నారు....

జిల్లాలో 5053 పోలింగ్ కేంద్రాలు

. 12వ తేదీ లోగాముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపాలి నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో మొత్తం 545 గ్రామపంచాయతీలు, 5022 వార్డులు ఉండగా, 5053 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని స్థానిక సంస్థల...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip