23.7 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

ఫరిద్ పేట్ సర్పంచ్ నర్సింహరెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన వార్డు సభ్యులు

  . . . రూ.4 లక్షల అవినీతికి పాల్పడ్డారని పంచాయతీ కార్యాలయం ముందు నిరసన . . . సర్పంచ్  పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్  కామారెడ్డి, బతుకమ్మ: పరిధ్ పేట గ్రామ సర్పంచ్ జీడిపల్లి...

సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   రైతు భరోసా పథకం కింద మొత్తం 124.85 లక్షల ఎకరాలకు సంబందించిన 68.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,490.72 కోట్లను ప్రభుత్వం జమ చేసిన సందర్బంగా బుధవారం...

పార్టీలో ప్రతి కార్యకర్త సర్వే ప్రక్రియలో చిత్త శుద్దితో పాల్గొనాలి

  . . . నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ప్రత్యేక ఓటర్ సమగ్ర సర్వే ప్రక్రియలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చిత్తశుద్ధితో పాల్గొనాలని...

పల్లెల ప్రగతి కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి

  . . . అవగాహన సదస్సులో కలెక్టర్ ఇలా త్రిపాఠి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   గ్రామాల సంపూర్ణ అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గ్రామ పంచాయతీల సమగ్ర...

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుంది

  . . . సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరంతరం కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సీఐటీయు రాష్ట్ర...

తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యంను ఎక్కువ పరిణామంలో కోనుగోలు చేయండి

  . . . కేంద్ర ఆహర, ప్రజాపంపిణి శాఖ మంత్రి ప్రహ్లద్ జ్యోషికి వినతి   వెబ్ డెస్క్, బతుకమ్మ :   తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని వీలైనంత ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేయాలని కేంద్ర వినియోగదారుల...

మండల పరిషత్ పాఠశాలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి పట్టణంలోని మండల పరిషత్ పాఠశాలలకు కేపీ రాజారెడ్డి జన సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బుధవారం డ్యుయల్ డెస్క్ బెంచీలను పంపిణీ చేసినట్టు బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి...

కనీస వేతనాలు అమలు చేయాలి

  . . . ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఆసుపత్రి సిబ్బందికి పిఆర్సి ప్రకటించి కనీస వేతనాలు అమలు చేయాలని ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య అన్నారు. ఈ మేరకు...

చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం దిశగా నాల్సా అడుగులు

  . . . రెండు వీడియోల రూపకల్పన   . . . స్పెషల్ లోక్ అదాలత్ గూర్చి మీడియా విశ్రుత ప్రచారం కల్పించాలి   . . . విలేఖరుల సమావేశంలో నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి...

జగన్నాథ రథయాత్రకు భక్తులు తరలిరండి

  . . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఇస్కాన్ జగన్నాథ రథయాత్రకు భక్తులు భారీగా తరలిరావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఇస్కాన్ కంటేశ్వర్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip