29.5 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష

ఎడపల్లి, బతుకమ్మ : అతిగా  మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరికి బోధన్ స్సెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు ఎడపల్లి ఎస్ఐ వంశీ...

కోడి పందేలు, క్యాసినోలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసుల నోటీసులు హైదరాబాద్, బతుకమ్మ: కోడి  పందేలు, క్యాసినో నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. సెక్షన్ 3 అండ్ 4...

అక్రమంగా ఇసుక తరలింపు.. ట్రాక్టర్ల పట్టివేత

బతుకమ్మ, మోర్తాడ్: మండలంలోని సుంకేట్ గ్రామంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఏఎస్సై గోపాల్, కానిస్టేబుల్ వసంత్ లు...

వృద్ధుడిపై దాడి

గాంధీ ఆసుపత్రికి తరలింపు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని ఒకటో టౌన్ పరిధిలోని దేవి రోడ్డు చౌరస్తాలో వృద్ధుడి పై దాడి జరిగింది. ఈఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. నగరంలొని వర్నిరోడ్డు...

మహిళ అదృశ్యం

బతుకమ్మ,మోర్తాడ్:  మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన గుమ్మిర్యాల లత(55) కనబడుటలేదని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ ఒక ప్రకటనలు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటలకు ఇంట్లోనుండి...

లెక్చరర్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన యువకుడి అరెస్టు

తొమ్మిదిన్నర తులాల బంగారు ఆభరణాలు రికవరీ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న యువకుడిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్ తెలిపారు....

ఇసుక టిప్పర్ పట్టివేత

. . . నలుగురిని తహసీల్ధార్ ఎదుట బైండోవర్ చేసిన పోలీసులు నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ను సీజ్ చేసినట్లు ఐదవ టౌన్...

ప్రమాదవశాత్తు కుంటలో పడి రైతు మృతి

నిజాంసాగర్, బతుకమ్మ : ప్రమాదవశాత్తు కుంటో పడి రైతు మృతి చెందిన ఘటన బుధవారం నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంసాగర్ మండలంలోని వడ్డెపల్లికి చెందిన బాలయ్య(58)...

ప్రమాదవశాత్తు కుంటలో పడి ఒకరి మృతి

నిజాంసాగర్, బతుకమ్మ : ప్రమాదవశాత్తు కుంటో పడి ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంసాగర్ మండలంలోని వడ్డెపల్లికి చెందిన బాలయ్య(58)...

త్రివేణి సంగమంలో ఒకరి గల్లంతు

రెంజల్, బతుకమ్మ: కందకుర్తి త్రివేణి సంగమంలో పుణ్య స్నానానికి వచ్చిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కోటగిరి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మక్కయ్య (60), సాయిబాబా(35) రెంజల్ మండలం కందకుర్తికి వచ్చి త్రివేణి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip