27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అసెంబ్లీ నుంచి వాక్ ఔట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  మాజీ మంత్రి కేటీఆర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ నుంచి వారు వాక్ ఔట్ చేశారు.  “వద్దురా నాయన 20% పాలన” అంటూ అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.

 

More articles

Latest article