📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24749 POSTS
0 COMMENTS

యువతి ఆత్మహత్య

సదాశివనగర్, బతుకమ్మ : మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో యువతి పురుగలు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన మమత,...

అమ్మవారి మండపాలకు పట్టు చీరలు పంపిణీ

బతుకమ్మ, ఆర్మూర్ : దేవి నవరాత్రుల శుభ సందర్భంగా పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అర్ముర్ పట్టణం లోని అమ్మవారికి పట్టు చీరలను సమర్పించారు, ఇట్టి కార్యక్రమం ఆర్మూర్ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం...

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

బతుకమ్మ, మాచారెడ్డి:  బైక్ పై పొలం వద్దకు వెళుతున్న ఓ రైతు కామారెడ్డి - సిరిసిల్ల రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రమాదంలో అక్కైడికక్కడే మృతి చెందిన ఘటన కామారెడ్డి...

జిల్లా సెషన్స్ కోర్టు పీపీగా ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా...

త్వరితగతిన ‘హిట్ అండ్ రన్’ కేసుల విచారణ

నిజామాబాద్, బతుకమ్మ: గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన, తీవ్రంగా గాయపడిన (హిట్ అండ్ రన్) కేసుల్లో బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు చట్ట ప్రకారం నష్ట పరిహారం మంజూరు చేసేందుకు...

మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఆర్మూర్, బతుకమ్మ:  శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో భక్తులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు, అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా, ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు.  

బాధిత కుటుంబానికి చేయూత

పిట్లం, బతుకమ్మ: షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమై ఇబ్బందుల్లో ఉన్న ఏసుమణి కుటుంబానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అండగా నిలిచింది. సొసైటీ తరఫున గురువారం బాధితురాలికి కిరిణా, వంటసామగ్రి, బియ్యం...

ఇంటర్ ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలి

కామారెడ్డి, బతుకమ్మ: కళాశాల విద్యార్థులు తరగతులకు హాజరయ్యే విధంగా మోటివేషనల్ తరగతుల నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.  జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల తో గురువారం నిర్వహించిన సమీక్షా...

సమాజహితమే ఆర్ ఎస్ ఎస్ ధ్యేయం

నిజామాబాద్, బతుకమ్మ:  దేశం, ధర్మం రక్షణ.. సమాజాన్ని జాగ్రుతం చేయడమే ఆర్ఎస్ఎస్ ధ్యేయమని హిందూ జాగరణ మంచ్(హిందూవాహిని) జాతీయ సంఘటన మంత్రి పెనుబల్లి దేవేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని హరిచరణ్ మార్వాడీ పాఠశాలలో...

 రాజంపేట్ లో లింగనిర్ధారణ పరిక్షలు

. . .  లింగ నిర్ధారణ పరిక్షలు నిర్వహించే వ్యక్తి టాస్క్ పోర్స్ అధుపులో . . . గత కొన్ని రోజులుగా సాగుతున్న వ్యవహరం  కామారెడ్డి, బతుకమ్మ:           ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip