📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24833 POSTS
0 COMMENTS

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధతో చదివించాలి

బతుకమ్మ,మోర్తాడ్: ప్రతి విద్యార్థి పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో పాఠాలు బోధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దాలని మోర్తాడ్ ఎంఈవో సమ్మిరెడ్డి అన్నారు. బుధవారం మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో గల జిల్లా పరిషత్...

రేవంత్ కేసీఆర్ శిష్యుడిలా వ్యవహరిస్తున్నారు

ఇందల్వాయి, బతుకమ్మ: సీఎం రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబును చూసి పని చేస్త్తాడనుకుంటే కేసీఆర్ శిష్యుడిలా పని చేస్తున్నాడని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇందల్వాయి మండలం గన్నారంలోని  ధాన్యం కొనుగోలు...

కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

తాడ్వాయి, బతుకమ్మ: సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహఇంచాలని, ప్రతి కుటుంబానికి సంబంధించి వివరాలను పక్కాగా సేకరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో చేపట్టిన సర్వేను...

నాందెడ్ లో రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల పరిశీలన

నిజామాబాద్, బతుకమ్మ: మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో నాందెడ్ లో 14వ తేదీన నిర్వహించనున్నబహిరంగ సభ ఏర్పాట్లను తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ బుధవారం పరిశీలించారు....

18న బీఎన్ఆర్ కేఎస్ మహాసభ

ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఈనెల 18వ తేదీన కామారెడ్డి లోని తాహిర్ గార్డెన్ లో భవన నిర్మాణ కార్మిక సంఘం నాల్గో మహాసభలను నిర్వహించనున్నట్లు సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్, జిల్లా...

సర్వేకు సహకరించాలి

బోధన్, బతుకమ్మ: సమగ్ర కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో కోరారు. ఈనెల 9 నుంచి ప్రారంభమైన సర్వే ఇప్పటి వరకు 30శాతం పూర్తయ్యిందని తెలిపారు....

సన్నధాన్యం కొనుగోలు చేయకపోతే పురుగుల మందు తాగుతాం

కామారెడ్డి, బతుకమ్మ: సన్నరకం ధాన్యం కొనుగోలు చేయడం లేదని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అజామాబాద్ సొసైటీ పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం దిగుబడి వచ్చి నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం...

ఆలయాలపై దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలి

బోధన్, బతుకమ్మ: రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలని, హిందూ దేవాలయాలను పరిరక్షించాలని బీజేవైఎం అధ్యక్షుడు ఏనుగంటి గౌతమ్ గౌడ్, కార్యకర్తల ఆధ్వర్యంలో బుధవారం సబ్ కలెక్టర్ వికాస్ మహతోకి...

ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల ఆందోళన

. పొతంగల్ మండలం కల్లూర్ లో రాస్తారోకో బాన్సువాడ , బతుకమ్మ  : ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పొతంగల్ మండలం కల్లూరులో రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు....

నగరంలోని 57వ డివిజన్ లో ఆక్రమణపై ఫిర్యాదు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని 57వ డివిజన్ పరిధిలో ఉన్న ఏక్ మినార్ (డి-54కెనాల ఎదురుగా) వద్ద ఓ వ్యక్తిని రోడ్డును ఆక్రమించి కోకా ఏర్పాటు చేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip