29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సింగరేణి సిఎండిని కలిసిన టీయూ బంజారా విద్యార్థి నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : సింగరేణి సిఎండి బలరాం నాయక్ ను తెలంగాణ విశ్వవిద్యాలయ బంజారా విద్యార్థి నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఈ నెల  21న తెలంగాణ యూనివర్సిటీ లో నిర్వహించే శ్రీ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్  జయంతి వేడుకలకు హాజరు కావాలని ఆహ్వాన పత్రం   అందజేశారు. విశ్వవిద్యాలయంలో జరిగే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొంటానని విద్యార్థి నాయకులతో ఆయన తెలియజేశారు.

More articles

Latest article