26.3 C
Hyderabad
Monday, August 3, 2026

క్వింటాల్ పసుపునకు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలి

Must read

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్సీల నిరసన

వెబ్ న్యూస్, బతుకమ్మ : క్వింటాల్ పసుపునకు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలని శనివారం ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు.  ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ కేంద్రం పసుపు బోర్డు ప్రకటించింది కానీ, చట్టబద్దత కల్పించలేదని విమర్శించారు.

More articles

Latest article