24న హిందూ సంఘాల ఆధ్వర్యంలో రుద్రూర్ బంద్

రుద్రూర్, బతుకమ్మ  : హిందూ దేవాలయాలపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈనెల 24న రూద్రూర్ మండల కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు, విద్య సంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు ప్రతి ఒక్కరూ బంద్కు సహకరించాలని కోరారు. శాంతియుతంగా ఇచ్చిన బంద్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని హిందూ సంఘాల నాయకులు కోరారు.

Rudrur Bandh led by Hindu organizations on 24th
Comments (0)
Add Comment