27.3 C
Hyderabad
Friday, July 31, 2026

బిచ్కుందలో ఆచార్య నూతన ప్రైవేట్ పాఠశాల ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలో ఆచార్య ప్రైవేట్ పాఠశాలను మున్సిపల్ చైర్మన్ సీమా, రమేష్ షేట్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ భవితరాలను తరగతి గదిలో మాత్రమే నిర్మాణం చేయగలమని అంతటి సమర్ధత కలిగిన వారు కేవలం ఉపాధ్యాయులేనని వారు కొనియాడారు. విద్యార్థులు ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగిన కరిగిన కొవ్వొత్తి వలె వెలుగునిచ్చే కాంతి దివ్యలే ఉపాధ్యాయులు అంటూ ఉపాధ్యాయ వృత్తిని గురించి ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

 

Acharya opens new private school in Bichkunda

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article