27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మాజీ ఎంపీటీసీకి పరామర్శ

Must read

📰 Generate e-Paper Clip

ఏర్గట్ల, బతుకమ్మ: మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు,  మాజీ ఎంపీటీసీ గంగభూమన్న కాలి ఇన్ఫెక్షన్  తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జీ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం గంగ భూమన్నను పరామర్శించారు. ఆయనవెంట మాజీ ఎంపీటీసీ గడ్డం లింగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిన్న సంజీవ్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

More articles

Latest article