27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ:  శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో భక్తులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు, అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా, ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు.

 

More articles

Latest article