ఆర్మూర్, బతుకమ్మ: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో భక్తులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు, అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా, ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు.
ఆర్మూర్, బతుకమ్మ: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో భక్తులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు, అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా, ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు.