27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టం

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ లోకి ఎగువ ప్రాంతాల నుంచి 9,454 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏ ఈ ఈ రవి తెలిపారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650కు క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1091.00 అడుగులు, 80.501 టీఎంసీల నీరు నిలువ ఉంది.

More articles

Latest article