29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి శేదార్థి కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి శేదార్థి కార్యక్రమాన్ని గణేష్ మండలి నిర్వాహకులు శనివారం నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాము శర్మ, శ్రీ సార్వజనీక్ గణేష్ మండలి నిర్వాహకులు గెంటిల సాయిలు, చిదుర వేరేశం, అడప సాయిలు, పత్తి రాము, కర్క అశోక్, ఏముల గజేందర్, గణేష్ మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article