26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఎస్ఆర్ఎస్పి సర్కిల్ ఆఫీసులో వందేమాతరం గీతాలాపన

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ:  మెండోర మండలం పోచంపాడ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం అధికారులు వందేమాతరం గీతాలా పనిచేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఈ ఈ చక్రపాణి, రమణ, డీ ఈ ఈ గణేష్, భూమన్న, మాణిక్యం ఏఈఈ లు విన్యాస్ రామారావు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article