30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

భారీగా లొంగిపోయిన మావోయిస్టులు

Must read

📰 Generate e-Paper Clip

ఛత్తీస్ ఘడ్, బతుకమ్మ : ఛత్తిస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 103 మంది మావోయిస్టులు భద్రతా దళాల ముందు లొంగి పోయారు. అందులో 23 మంది మహిళలు ఉన్నారు.వీరిలో 49 మందిపై రూ.1.06 కోట్లు రివార్డు ఉంది. పునరావాస విధానం ప్రకారం ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున నగదు అందజేశారు.

More articles

Latest article