27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  టీటీడీ ఈవోగా  అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని సింఘాల్ దర్శించుకున్నారు . అనంతరం ఆలయంలో అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా ప్రమాణం చేశారు .రంగనాయకుల మండపంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు  పండితులు ఆశీర్వచనం  ఇచ్చారు.

More articles

Latest article