27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ డెస్క్, బతుకమ్మ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ లో జరిగిన పోలింగ్ ప్రక్రియలో మంగళవారం ఎంపీ అరవింద్ ఓటు వేశారు.

MP Arvind casts his vote in the Vice President's election

More articles

Latest article