వెబ్ డెస్క్, బతుకమ్మ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ లో జరిగిన పోలింగ్ ప్రక్రియలో మంగళవారం ఎంపీ అరవింద్ ఓటు వేశారు.

వెబ్ డెస్క్, బతుకమ్మ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ లో జరిగిన పోలింగ్ ప్రక్రియలో మంగళవారం ఎంపీ అరవింద్ ఓటు వేశారు.
