Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2025, 6:39 pm Posted by : ramakrishna

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్

వెబ్ డెస్క్, బతుకమ్మ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ లో జరిగిన పోలింగ్ ప్రక్రియలో మంగళవారం ఎంపీ అరవింద్ ఓటు వేశారు.

MP Arvind casts his vote in the Vice President's election